భారతదేశం, జనవరి 29 -- దేశంలో బంగారం ధరలు బుధవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.92 పెరిగి రూ.82,850కి చేరింది. మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.85 పెరిగి.. రూ.75,950 చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ. 75,100గా ఉండేది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,595గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర రూ.7,59,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 76,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,000గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 75,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 82,850గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర ర...