Gold and silver prices today : పరుగులు తీస్తున్న పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!
భారతదేశం, మార్చి 9 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 60,260కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 60,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,02,600కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,026గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 65,740కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 65,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,57,400గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,410గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,890గా ఉంది. కోల్కతాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.