భారతదేశం, ఏప్రిల్ 11 -- అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో పతనమయ్యాయి. ఈ పరిణామాలు ఆసియా మార్కెట్లపై పడ్డాయి. ఫలితంగా జపాన్ నిక్కీ సహా అనేక ఆసియా స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా స్టాక్ మార్కెట్లో డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,014.79 పాయింట్లు/ 2.50% క్షీణించి 39,593.66 వద్ద స్థిరపడింది. ఎస్ అండ్ పీ 500 188.85 పాయింట్లు/ 3.46% క్షీణించి 5,268.05 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 737.66 పాయింట్లు/ 4.31% క్షీణించి 16,387.31 వద్దకు చేరింది.
డౌ జోన్స్ ఫ్యూచర్స్ మరో 500 పాయింట్లు పడ్డాయి.
పలు దేశాలపై విధించిన టారీఫ్ని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.