Gem OTT: 2021లో థియేటర్లలో - 2024లో ఓటీటీలో- మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి శివాజీరాజా కొడుకు మూవీ
భారతదేశం, ఏప్రిల్ 14 -- Gem OTT: సీనియర్ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన జెమ్ మూవీ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. జెమ్ మూవీ 2021లో థియేటర్లలో విడుదలైంది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు.
తాజాగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జెమ్ స్ట్రీమింగ్ డేట్ను ఈటీవీ విన్ ఆదివారం వెల్లడించింది. ఈ మూవీ పోస్టర్ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
జెమ్ (విజయ్ రాజా) ఓ అనాథ. ఓ ప్రమాదం నుంచి శ్రీలక్ష్మి (రాశీ సింగ్) అనే అమ్మాయిని కాపాడుతాడు. శ్రీలక్ష్మి (రాశీ సింగ్) మంచితనానికి ఫిదా అయినా జెమ్ ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ శ్రీలక్ష్మిని ఓ రౌడీ పెళ్లిచేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఆ రౌడీ బార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.