భారతదేశం, ఏప్రిల్ 29 -- ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన అనేది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే సాధారణ సమస్య. కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి ప్రపంచంలో ప్రతి క్షణం ఒత్తిడి పెరుగుతోంది. ఇల్లు అయినా, ఆఫీసు అయినా ఒత్తిడితో కూడిన జీవితం సర్వసాధారణం. ఎల్లప్పుడూ ఒత్తిడిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది ఆందోళనకు దారితీస్తుంది.

ముఖ్యంగా మనం ఒక్క నిమిషం మొబైల్, ఇంటర్నెట్ లేకుండా ఉంటే ఒకరకమైన ఆందోళన ఏర్పడి ఒత్తిడి పెరుగుతుంది. ఈ గాడ్జెట్‌ల గురించి మనం ఎంత ఎక్కువ ఫిర్యాదు చేస్తే అంత మంచిది. అయితే ఈ గాడ్జెట్‌లకు దూరంగా ఉంటే కొంత మంది ఆందోళన చెందుతారు. ఈ విషయమే కాదు.. ఇతర సమస్యలతోనూ ఆందోళన అనేది సహజం. దీని నుంచి బయటపడేందుకు మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ఆహార విధానాలు ఉన్నాయి.

మనం త...