Hyderabad, మార్చి 10 -- వేసవి రాగానే వాతావరణం మారిపోతుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో చెట్లు, నీటి వనరులు ఎండిపోతాయి. ఈ కారణంగా నగరాల్లో తిరిగే పక్షులకు నీరు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇటువంటి ఆపద్కాలంలో పక్షులకు సాయం చేయాలనుకుంటే, పరిశుభ్రమైన నీరు, ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కల్పించండి. వీటి కోసం ఏదో పెద్ద పనులేం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా వాటి ప్రాణాలను కాపాడిన వారవుతారు. వాటి కోసం మీరు కేటాయించే ఐదు నిమిషాల సమయం మనశ్శాంతిని కలిగిస్తుంది. ప్రకృతిని కాపాడటంలో మీరు కూడా భాగస్వాములవ్వాలని అనుకుంటే, రండి. ఇవి తెలుసుకోండి.
అధిక ఉష్ణోగ్రతలు: వేడి వాతావరణం కారణంగా చెట్లు ఎండిపోతాయి. వేసవి తాపానికి పక్షులకు దాహం వేసి నీటి కోసం వెదుక్కుంటాయి.
పరిమిత నీటి వనరులు: చెరువులు, కుంటలు ఎండిపోవడంతో నీటి లభ్యత కష్టమవుతోంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.