భారతదేశం, ఏప్రిల్ 5 -- Fake doctor: మధ్యప్రదేశ్ లోని దామో నగరంలోని ఓ ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసి ఏడుగురిని ఓ నకిలీ వైద్యుడు చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో అతడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని, బ్రిటిష్ డాక్టర్ ఎన్ జాన్ కెమ్ గా నటించి, కార్డియాలజిస్ట్ గా చెప్పుకుంటూ క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరాడని తేలింది. పలువురు రోగులకు ఆ నకిలీ వైద్యుడు గుండె శస్త్రచికిత్సలు చేయగా వారు మృతి చెందారు.
నకిలీ వైద్యుడిపై విచారణ కొనసాగుతోందని, అధికారికంగా మరణాల సంఖ్య 7 అయినప్పటికీ, వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది దీపక్ తివారీ పేర్కొన్నారు. ''కొందరు రోగుల బంధువులు మా వద్దకు వచ్చి ఈ నకిలీ వైద్యుడి గురించి చెప్పారు. తమ తండ్రిని క్రిస్టియన్ మిషనరీ ఆసు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.