Hyderabad, ఫిబ్రవరి 20 -- పరీక్షల సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే విద్యార్థులు తమ ప్రతిభను కనబరచాలని, మంచి మార్కులతో విజయం సాధించాలని పరితపిస్తున్నారు. ఇందుకోసం టైమ్ టేబుల్, ప్రత్యేకమైన షెడ్యూల్తో నిరంతరం కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీకు తెలుసా! పరీక్షల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా సిద్ధం చేసినప్పటికీ పరీక్ష హాలుకు వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
పరీక్ష రాస్తున్న సమయంలో తాను ప్రిపేర్ అయిన పాఠం ఏమీ గుర్తుండటం లేదనే ఫిర్యాదు చేస్తూ కనిపిస్తారు. దీనివల్ల వారికి మంచి మార్కులు రావు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మీ పిల్లల కష్టం, సమయం వృథా కావొచ్చు. గతంలోనైనా, ప్రస్తుతమైన మీ పిల్లవాడు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటే, దాని వెనుక కొన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.