భారతదేశం, ఏప్రిల్ 16 -- Ex Mla Muthireddy: మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమ భూమిని లాక్కున్నారని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొడుకు పోలీసులకు ఫిర్యాదు Police Complaint చేశారు. అక్రమంగా తమ భూమిని తన పేరున బదలాయించుకున్నాడని సొంత పార్టీ బీఆర్ఎస్ BRS కు చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ Ex municipal Chair person గాడిపెల్లి ప్రేమలతారెడ్డి కొడుకు గాడిపెల్లి రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అధికారం లో ఉన్నా, లేకున్నా తరచూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరు వివాదాస్పదం అవుతుండటంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

జనగామ Janagama జిల్లా చీటకోడూరు గ్రామ శివారులోని 214 సర్వే నెంబర్ లోని ఐదు ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమిని Agriculture land ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన 39వ సర్వే నెంబర్ లోకి అ...