భారతదేశం, మార్చి 24 -- Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అత్యాచారానికి సంబంధించిన వీడియోలున్నాయంటూ బెదిరించి అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, వారిని కూడా బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులు, వారితో సంబంధమున్న నలుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులోని జేపీ నగర్కు చెందిన ఆళ్ల వంశీకృష్ణ అనే యువకుడు, ఏలూరులోని ఒక ప్రాంతానికి చెందిన ఓ బాలిక వెంటపడ్డాడు. ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.