భారతదేశం, ఏప్రిల్ 11 -- ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న దిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధపడుతోంది. ఈవీ పాలసీ 2.0ని ప్రవేశపెట్టి.. ఇక పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆధారిత 2 వీలర్స్కి గుడ్బై చెప్పాలని, కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లనే విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2026 ఆగస్ట్ 15 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మినహా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే విధంగా ఈవీ పాలసీ 2.0లో నిబంధనలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే, ఈవీ అడాప్షన్తో పాటు నగరంలో వాహనాల ద్వారా ఉత్పన్నమవుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ ప్రభుత్వం తీసుకున్నట్టు అతిపెద్ద నిర్ణయం ఇదే అవుతుంది.
దిల్లీ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ 2.0కి ఇంకా ప్రభుత్వ కేబినెట్ ఆమోదం దక్కాల్సి ఉంది. కాగా ఇందుకు సంబం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.