భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్స్లో ఒకటి.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ! ఇప్పుడు ఈ ఈవీ ధరను పెంచుతున్నట్టు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ప్రకటించింది. ఈ పెంపు, ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. వేరియంట్ ఆధారంగా రూ.89,000 వరకు పెరిగింది! ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇన్పుట్ కాస్ట్ పేరుతో గత రెండు నెలలుగా దేశంలోని దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే జెడ్ఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ కూడా ఇప్పుడు ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధరలను పెంచేసింది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ టాప్-స్పెక్ ఎసెన్స్ డ్యూయెల్ టోన్ ఐకానిక్ ఐవరీ, ఎసెన్స్ డార్క్ గ్రే వేరియంట్లు అత్యధికంగా రూ.89,000 ధర పెరిగాయి. దీని తరువాత ఎక్స్క్లూజివ్ ప్లస్ డార్క్ గ్రే వేరియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.