భారతదేశం, ఫిబ్రవరి 21 -- తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదివినప్పుడు గజ్జవరం గ్రామానికి చెందిన గుల్ల దిలీప్ కుమార్కి ఆ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది.
గుల్ల దిలీప్ కుమార్ ఇంటర్మీడియట్ మధ్యలోనే మానేసి పొగాకు పనులకు వెళ్తున్నారు. కాలేజీలో చదివేటప్పుడే పరిచయం ఉండటంతో కొంత కాలంగా ఆమె వెంటపడుతున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. అందుకు ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో కాలేజీకి వెళ్లి విద్యార్థినిపై చేయి చేసుకున్నాడు. అయినా ఆమె అంగీకరించలేదు.
మళ్లీ ఈనెల 19న బుధవారం మరోసారి కాలేజీకి వెళ్లాడు. తనను ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.