భారతదేశం, మార్చి 28 -- భారీ భూకంపాల ఘటనలతో ఆగ్నేయ ఆసియా ఉలిక్కిపడింది! మయన్మార్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. పొరుగున ఉన్న థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ భూమి కంపించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవి భయానకంగా ఉన్నాయి.
సెంట్రల్ మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు సగింగ్ నగరానికి వాయవ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
అయితే ఈ భారీ భూకంపం తర్వాత 6.4 తీవ్రతతో మళ్లీ భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
మయన్మార్ పొరుగున ఉన్న థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. 10...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.