భారతదేశం, మార్చి 23 -- ఇన్ఫోసిస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, కోఫోర్జ్ లిమిటెడ్ స్టాక్ హోల్డర్స్కి గుడ్ న్యూస్! 2025 ఏప్రిల్ నుంచి మే నెలల్లో ఆయా కంపెనీలు మధ్యంతర డివిడెండ్ని ప్రకటించనున్నాయి.
మార్చ్ 31, 2025తో ముగిసిన త్రైమాసికం / సంవత్సరానికి బ్యాంక్ ఆడిటెడ్ స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను పరిశీలించడానికి- ఆమోదించడానికి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ సిఫారసు చేయడానికి ఏప్రిల్ 19, 2025 శనివారం డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది.
2025 మార్చ్ 31తో ముగిసే సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి, 2025 మార్చ్ 31తో ముగిసే సంవత్సరానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.