Delhi murder case : భర్తను చంపి- 22 ముక్కలుగా నరికిన భార్య.. కొడుకు సాయంతో!
భారతదేశం, నవంబర్ 28 -- Husband chopped into pieces : శ్రద్ధ హత్య కేసు సృష్టించిన అలజడుల నుంచి బయటపడక ముందే.. ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. తన భర్తను హత్య చేసి, శరీరాన్ని 22 ముక్కలుగా నరికేసింది. కుమారుడు సాయంతో.. వాటిని వివిధ ప్రాంతాల్లో పడేసింది. జూన్లో జరిగిన ఈ ఘటనను పోలీసులు తాజాగా పరిష్కరించారు.
అంజన్ దాస్ అనే వ్యక్తి.. భార్య పూనమ్, కుమారుడు దీపక్తో కలిసి తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్లో నివాసముండేవాడు. అంజన్ దాస్పై భార్యకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉండేవి. అతనికి వివాహేతర సంబంధం ఉందని భావించేది.
Wife kills husband : ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జూన్లో.. కుమారుడు దీపక్తో కలిసి అంజన్ దాస్ను చంపేసింది అతని భార్య. అతనికి నిద్ర మాత్రలు ఇచ్చింది. అంజన్ దాస్ నిద్రలోకి జారుకున్న వెంటనే.. హత్య చేసింది. ఇందుకు కుమారుడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.