భారతదేశం, సెప్టెంబర్ 27 -- డీఏ (డియర్నెస్ అలొవెన్స్) పెంపు వార్తల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ కొనసాగుతోంది! ఇటీవలే ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడుతుందన్న ఆశాలు నెరవేరలేదు. అయితే, డీఏ పెంపు సహా 8వ వేతన సంఘంపై ఇప్పుడు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దీపావళి నాటికి ఈ రెండు విషయాలపై కేంద్రం కీలక ప్రకటనలు చేస్తుందని తెలుస్తోంది.
డీఏ, డీఆర్ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచేందుకు నియమించిన 8వ వేతన సంఘం ప్యానెల్ ఏర్పాటుపై దీపావళి నాటికి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
8వ వేతన సంఘానికి టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రావాల్సి ఉంది. దీపావళికి ముందు ఈ అనుమతి వస్తుందని తెలుస్తోంది. టీఓఆర్ క్లియరెన్స్ లభిస్తే 8వ వతన సంఘం అధికారికంగా ఏర్పాటైనట్టు అవుతుంది. అనంతరం ఈ సంఘంలోని ప్యానెల్ సభ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.