భారతదేశం, మార్చి 29 -- Cyber crime: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సైబర్ మోసానికి గురై సుమారు రూ.50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులిద్దరూ ఖానాపూర్లోని ఓ గ్రామానికి చెందిన వారు కాగా, వారికి పిల్లలు లేరు. తమ చావుకు ఎవరినీ నిందించొద్దని, ఎవరి దయాదాక్షిణ్యాలతో బతకడం తమకు ఇష్టం లేదని రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ వృద్ధుడు తమ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. గురువారం దంపతుల మృతదేహాలను ఇరుగుపొరుగు వారు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ నోట్ లో సుమిత్ బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను ఆ వృద్ధుడు పేర్కొన్నాడు. న్యూఢిల్లీకి చెందిన టెలికాం శాఖ అధికారిగా చెప్పుకుంటున్న సుమిత్ బిర్రా తన పేరిట సిమ్ కార్డును మోసపూరితంగా కొనుగోలు చేశారని, వేధింపులు, చట్ట విరుద్ధ ప్రకటనలకు ఆ సిమ్ కార్డును ఉపయోగిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.