భారతదేశం, మార్చి 11 -- మలయాళ నటులు ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్ ప్రధాన పాత్రలు పోషించిన 'త్రయం' చిత్రం గతేడాది అక్టోబర్ నెలలో థియేటర్లలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సంజిత్ చంద్రసేనన్ దర్శకత్వం వహించారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ త్రయం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

త్రయం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు (మార్చి 11) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళం ఆడియోలో ఒక్కటే ప్రస్తుతం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

త్రయం చిత్రం గతేడాది అక్టోబర్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మిశ్రమ స్పందన దక్కడంతో థియేట్రికర్ రన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. కలెక్షన్లను కూడా నిరాశాజనకంగా వచ్చాయి. ఈ చిత్రం ఆలస్యంగా సుమారు ఐదు నెలలకు అమెజాన్ ...