భారతదేశం, మార్చి 24 -- ఉత్తర్ప్రదేశ్ లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు?' అని అడిగిన ఓ వృద్ధురాలిని, ఓ 22ఏళ్ల వ్యక్తి కిరాతకంగా కొట్టి చంపేశాడు.
మార్చ్ 15న లక్నోలోని గోసాయిగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
"తుషాల్ అలియాస్ విశాల్ వర్మ.. పబ్లిక్లో మూత్రం పోశాడు. అదే సమయంలో 62ఏళ్ల జాగ్రానా అతడిని అడ్డుకుంది. బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు అని అడిగింది. వారిద్దరి మధ్య అది అప్పటికే రెండో సంఘటన. తుషాల్కి చాలా కోపం వచ్చింది. గోసాయిగంజ్లోని ఒక పాడుబడిన ఇంట్లోకి వృద్ధురాలిని లాక్కెళ్లాడు. మెటల్ రాడ్తో ఆమె తల, ముఖాన్ని చాలాసార్లు కొట్టాడు. ఇటుకతో ఆమె తలపై దాడి చేశాడు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది," అని డీసీపీ సౌత్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు.
ఎల్ఎల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.