భారతదేశం, మార్చి 9 -- పాకిస్థాన్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చాట్ నుంచి తీసేశాడన్న కోపంతో, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు! పోలీసులు అతడిని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు.
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ముస్తఖ్ అహ్మద్ అనే వ్యక్తి వాట్సాప్లో ఒక గ్రూప్కి అడ్మిన్గా ఉన్నాడు. అదే గ్రూప్లో ఉన్న అష్ఫఖ్ అనే వ్యక్తితో గ్రూప్లో అతనికి గొడవైంది. ఫలితంగా అష్ఫఖ్ని ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. ఇది అష్ఫఖ్కి నచ్చలేదు. ముస్తఖ్పై కోపం పెంచుకున్నాడు.
గురువారం సాయంత్రం.. గొడవను పరిష్కరించుకుందామని చెప్పి ముస్తఖ్ని పిలిపించాడు అష్ఫఖ్. కానీ అష్ఫఖ్ తనతో పాటు గన్ తీసుకెళ్లి.. ముస్తఖ్ని చంపేశాడు. ఈ విషయాన్ని ముస్తఖ్ సోదరుడు పోలీసులకు చెప్పాడు.
"ఆ గొడవ పెద్ద విషయమే కాదు. చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.