భారతదేశం, ఫిబ్రవరి 1 -- Comedy Drama OTT: కన్నడంలో బ్లాక్బస్టర్గా నిలిచిన కామెడీ డ్రామా మూవీ కౌసల్య సుప్రజ రామ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. సేమ్ టైటిల్తో ఈ మూవీ తెలుగులో విడుదల అవుతోంది.
కౌసల్య సుప్రజ రామ మూవీలో డార్లింగ్ కృష్ణ, బృంద ఆచార్య, మిలానా నాగరాజ్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2023లో కన్నడంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఆ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా నిలిచింది. నిర్మాతలకు పది కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. శశాంక్ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.
డార్లింగ్ కృష్ణ, మిలానా నాగరాజ్ కలయికలో వచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.