భారతదేశం, ఫిబ్రవరి 1 -- CM Chandrababu : కేంద్ర బడ్జెట్-2025 పై సీఎం చంద్రబాబు స్పందించారు. బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్నారు.
"కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ కోసం దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. అదే సమయంలో రాబోయే ఐదు సంవత్సరాలలో వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించింది.
బడ్జెట్ జాతీయ శ్రేయస్సు వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఇది సమగ్రమైన బ్లూప్రింట్గా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.