భారతదేశం, ఫిబ్రవరి 10 -- Choutuppal Murder: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చినందుకు కొడుకుని విచక్షణ రహితంగా కొట్టడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగిందని చెబుతున్నా వినకుండా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో జరిగింది.
స్కూల్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు మద్యం మత్తులో ఉన్న తండ్రి విచక్షణా రహితంగా కొడుకుని చితకబాదాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. హడావుడిగా అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సైదులుకు భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి మూడో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.