భారతదేశం, ఏప్రిల్ 4 -- China tariffs on US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెసిప్రోకల్ టారిఫ్స్ ను ప్రకటించిన తరువాత ప్రతి చర్యగా యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై అదనంగా 34 శాతం సుంకం విధించనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. ఈ అదనపు సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా ప్రకటించింది.
"జాతీయ భద్రత, ప్రయోజనాలను మెరుగ్గా రక్షించడం మరియు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం వంటి అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడం లక్ష్యంగా ఈ అదనపు సుంకాలను విధించాం" అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఏప్రిల్ 4 నుంచి అమెరికాకు సమరియం, గాడోలినియం, టెర్బియం, డైస్ప్రోషియం, లుటియం, స్కాండియం, వైట్రియం వంటి మధ్యతరహా, భారీ అరుదైన ఖనిజాల ఎగుమతులపై మరింత నియంత్రణ విధిస్తామని చైనా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.