Hyderabad, మార్చి 1 -- డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరే. కానీ, అదే పనిగా ఫోన్ వాడుతూ ఉంటే మానసికంగా సమస్యలు తప్పవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియాలో, అమెరికాలో జరిపిన అధ్యయనాలను బట్టి టీనేజ్ చివరి దశలో ఉన్నవారు, యుక్త వయస్సుకు వచ్చిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ వినియోగదారుల మెదడు ఆరోగ్యంపై జరిపిన గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ అనే అధ్యయనంలో ఈ వాస్తవాలు వెలువడ్డాయి. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న 10వేల 475 మందిపై ఈ అధ్యయనం జరిపారు. ఒత్తిడికి గురి కావడం, ఆందోళన చెందుతుండటం అనే విభాగాల ఆధారంగా నిర్వహించారు. ఇందులో మగ పిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఎక్కువ సమస్యలు కలుగుతున్నట్లు తెలిసిందట. 65శాతం మంది ఆడపిల్లల్లో మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయని తేలింది.
ఈ స్టడీలో 13 ఏళ్ల వయస్సుకన్న పిల్లలు 14 ఏళ్లకు కాస్త హీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.