భారతదేశం, ఫిబ్రవరి 3 -- మార్చి 2023కి ముందు ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో ఈవీ స్కూటర్ని కొనుగోలు చేసి ఉంటే మీకు ఛార్జర్ డబ్బులు రీఫండ్ వస్తాయి. అది ఎలా అంటే ఛార్జర్ కోసం విడిగా డబ్బులు చెల్లించి ఉండాలి. కంపెనీ మీకు ఛార్జర్ కోసం డబ్బును తిరిగి ఇస్తుంది. మీరు ఛార్జర్ డబ్బుల రీఫండ్కు అర్హులు. ఈ పథకాన్ని జూన్ 2023 నుండి ప్రారంభించారు. ఇది ఏప్రిల్ 2025 వరకు చెల్లుతుంది. దీని కోసం మీరు కొన్ని దశలను అనుసరించాలి. దీని ద్వారా మీరు కంపెనీ నుండి ఛార్జర్ డబ్బును వాపసు పొందవచ్చు.
మీ ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్లుతో పాటు కొనుగోలు రుజువును అందించండి. తర్వాత మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్ చేసిన చెక్కు ఉండాలి. ఇ-మెయిల్ పంపడం ద్వారా, షోరూమ్ని సందర్శించడం ద్వారా కంపెనీని సంప్రదించండి. రీఫండ్లను అభ్యర్థించని కొంతమంది కస్టమర్లు ఉన్నందున ఇప్పటికే వారికి మెసే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.