భారతదేశం, ఫిబ్రవరి 1 -- స్టాక్ మార్కెట్లకు శనివారం సాధారణంగా సెలవు ఉంటుంది. కానీ బడ్జెట్ 2025 నేపథ్యంలో దేశీయ సూచీలు నేడు ఓపెన్లో ఉంటాయి. సాధారణ టైమింగ్స్లానే పనిచేస్తాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 741 పాయింట్లు పెరిగి 77,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 259 పాయింట్లు వృద్ధిచెంది 23,508 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 275 పాయింట్లు పెరిగి 49,587 వద్దకు చేరింది.
"నిఫ్టీ ట్రెండ్ బలంగా ఉంది. 23500 స్థాయిల రెసిస్టెన్స్ని అధిగమించిన బుల్స్ తక్కువ సమయంలోనే 23800 స్థాయిల రెసిస్టెన్స్ దిశగా దూసుకెళుతున్నాయి. ఇన్స్టెంట్ సపోర్ట్ 23400 స్థాయిలో ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.
దేశీయ స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.