భారతదేశం, ఫిబ్రవరి 1 -- నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అనేక అంచనాల మధ్య వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల కోసం బడ్జెట్కు సంబంధించి ప్రత్యేక ప్రకటనలు చేశారు. వెనుకబడిన తరగతుల మహిళలకు రుణ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.
5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలు/తెగల మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. దీని ద్వారా టర్మ్ లోన్ అందించనున్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, ఇప్పటికే వ్యాపారం చేస్తూ.. పెంచుకోవాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కొత్త ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.