భారతదేశం, జనవరి 31 -- బడ్జెట్ 2025 కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అందే విధంగా ఈ దఫా బడ్జెట్ని కేంద్రం రూపొందించినట్టు మోదీ సంకేతాలిచ్చారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాగా సమావేశాలకు ముందు మీడియా ముందు ప్రధాని మాట్లాడారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని ప్రస్తావిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మంచి జరగాలని అభిప్రాపడ్డారు.
"మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంగా భారత్ 75ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా ఉంది. అంతర్జాతీయంగానూ ఇండియా బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది," అని మోదీ వ్యాఖ్యానించారు.
"నా మూడో టర్మ్లో ఇదే తొలి పూర్తి బడ్జెట్....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.