భారతదేశం, ఫిబ్రవరి 1 -- Budget 2025: 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ తో ధరలు తగ్గే, లేదా ధరలు పెరిగే వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన మోదీ 3.0 ప్రభుత్వానికి ఇది రెండో పూర్తిస్థాయి బడ్జెట్. వ్యవసాయం, తయారీ, ఉపాధి, ఎంఎస్ఎంఈలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆవిష్కరణలు మొదలుకొని 10 విస్తృత రంగాలపై ఈ ఏడాది బడ్జెట్ దృష్టి సారించింది. పరివర్తనాత్మక సంస్కరణలకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.