భారతదేశం, ఫిబ్రవరి 24 -- భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంత్రుల స్థాయిలో ఈ మర్డర్పై రియాక్ట్ అయ్యారు. దీంతో పోలీసులు సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేశారు. భూమి కోసమే ఈ హత్య చేశారని.. ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందున్న ఎకరం భూమిపై రాజలింగమూర్తికి, నిందితుల్లో ఏ1గా ఉన్న రేణుకుంట్ల సంజీవ్ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూపై కోర్టుకు కూడా వెళ్లారు. కొంత భూమిని రాజలింగమూర్తి తన పేరిట మోసపూరితంగా రాయించుకున్నాడని, ఆయనను హత్య చేస్తేనే.. భూమి దక్కుతుందని సంజీవ్ తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పేవాడు.
ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందటే హత్యకు పథకం రచించాడు సంజీవ్. ఇదే విషయాన్ని బీఆర్ఎస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.