తెలంగాణ,భద్రాచలం, ఏప్రిల్ 6 -- భద్రాద్రి క్షేత్రంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అద్భుతంగా అలకరించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....