భారతదేశం, మార్చి 14 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం హోలీ సందర్భంగా 2025 మార్చ్14, అంటే శుక్రవారం దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, ఛండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్టక్, గౌహతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూదిల్లీ, పనాజీ, పట్నా, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ వంటి నగరాల్లో నేడు బ్యాంకులు మూతపడి ఉంటాయని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి.
హోలీ వేడుకల్లో భాగంగా మార్చ్ 13న దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్యాంక్లు మూతపడి ఉన్నాయి. 14 కూడా సెలవు ఉంది. 15న, శనివారం మాత్రం బ్యాంక్లు పనిచేస్తాయి. మార్చ్ 16 ఆదివారం వారాతంపు సెలవు ఉంది. ఇక మార్చ్ 22 (రెండో శనివారం), మార్చ్ 23 ఆదివారం, మార్చ్ 30 ఆది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.