భారతదేశం, ఏప్రిల్ 6 -- శ్రీరామ నవమి నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లా నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు దేవుడి నుదుటిపై ప్రకాశించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు తరలివెళ్లారు.
2024 జనవరిలో ఈ ఆలయం ప్రారంభం కాగా, అదే ఏడాది శ్రీరామ నవమి నాడు తొలిసారి రాముడి నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.