భారతదేశం, ఫిబ్రవరి 22 -- APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 వేయలేమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....