భారతదేశం, ఫిబ్రవరి 22 -- APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. రేపు (23వ తేదీ) నిర్వహించాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను కొద్ది రోజులు పాటు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రోస్టర్ విధానంపై కోర్టులో పిటిషన్ ఉండడం, వచ్చే నెల 11న మరో మారు విచారణ ఉండడంతో గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కోర్టులో ఉన్న రోస్టర్ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీని కోరింది.
గ్రూప్-2 సర్వీసుల డైరెక్ట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.