భారతదేశం, ఫిబ్రవరి 21 -- APPSC Group 2 Roster : రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు నష్టంగా ఉన్న రోస్టర్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన 9 కీలక అంశాలివే.
1. రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో గ్రూప్-2 మెయిన్స్ ఆగిపోయింది. అయితే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష ఎట్టకేలకు ఫిబ్రవరి 23 (ఆదివారం) నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. 13 ఉమ్మడి 13 జిల్లాల్లోని 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
2. నోటిఫికేషన్లో ఇచ్చిన రోస్టర్ విధానంలోనే పొరపాట్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.