భారతదేశం, మార్చి 23 -- APPSC : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలర్ట్ ఇచ్చింది. ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ చేసింది. ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపింది.
ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ. నరసింహమూర్తి నోటిఫికేషన్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలోని కొంతమంది ఉద్యోగులు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-V, రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-1, వీఆర్వో గ్రేడ్-1లకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఆయా విభాగాల ఉద్యోగులందరూ కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అలాగే 2014 మే 12 తర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.