ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 6 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లోని 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఇవాళ్టితో ఈ గడువు పూర్తి కానుంది. అయితే ఇందుకు సంబంధించిన గడువును అధికారులు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు. మార్చి 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్ ప్రకటించారు.
ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఏపీ బీఆర్ఏజీ సెట్ - 2025 ద్వారా చేపడతారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ క్యాంపస్లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2026-2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి సమాచారం కోసం డాక్టర్ బీఆర్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.