భారతదేశం, ఏప్రిల్ 10 -- Allahabad HC: మహిళ వక్షోజాలను పట్టుకోవడం లేదా పైజామాను కిందకు లాగడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం గా భావించలేమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన కొన్ని వారాల తరువాత.. అదే కోర్టులోని మరో న్యాయమూర్తి అత్యాచార నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అత్యాచారానికి బాధ్యత ఆ బాధిత యువతిదేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఒక యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న ఆ యువతి తన ముగ్గురు మహిళా స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ బార్ కు వెళ్లింది. అక్కడ వారు అతిగా మద్యం సేవించారు. తెల్లవారు జామున 3 గంటల వరకు వారు అక్కడే ఉన్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో ఆమె పూర్తిగా మత్తులోకి జారుకుని, ఒంటరిగా తిరిగి వెళ్లలేని పరిస్థితికి చేరుకుంది. అదే సమయంలో, ఆమె బార్ లో ఉండగా నిందితుడు ఆమెను తనతో పాటు తన ఇంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.