భారతదేశం, అక్టోబర్ 30 -- దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును అధికారులు పొడిగించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు. నవంబర్ 11వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్ష జనవరి 18, 2026 తేదీన నిర్వహిస్తారు. అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.nic.in/r ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలు, స్టూడెంట్ ఫోటో, సంతకం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.