భారతదేశం, ఏప్రిల్ 4 -- నిత్యం విమానాల్లో ప్రయాణించి, లగేజ్ విషయంలో ఆందోళనకు గురవుతున్న వారికి ఎయిరిండియా నుంచి బిగ్ అప్డేట్! యాపిల్ ఎయిర్ట్యాగ్ అనే టెక్నాలజీతో లగేజ్ ట్రాకింగ్ని మరింత సులభతరం చేసినట్టు దిగ్గజ విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ టెక్నాలజీతో ఇక నుంచి ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్ పరికరాలతో ప్రయాణికులు వారి బ్యాగులను సురక్షితంగా పర్యవేక్షించుకోవచ్చు. ఫలితంగా ఆసియాలో ఈ ఫీచర్ని అందిస్తున్న మొదటి విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. ఇది ప్రయాణికులకు అదనపు సౌలభ్యం, భద్రతను అందిస్తుందని సంస్థ చెబుతోంది.
ఈ ఎయిర్లైన్స్ ఏటా 100 మిలియన్లకు పైగా బ్యాగేజ్ వస్తువులను మేనేజ్ చేస్తుంది. వీటిలో 99.6 శాతం వస్తువులు సమయానికి వచ్చేలా చూస్తుంది. అయితే, అనుకోని విమానాశ్రయ సమస్యలు లేదా తప్పిపోయిన కనెక్షన్ల కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.