ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఏప్రిల్ 4 -- ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ 19) ఫలితాలకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఓఎంఆర్ పునఃపరిశీలనకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ. 500 చెల్లించి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.
ఇందుకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఓఎంఆర్ ను మరోసారి పరిశీలిస్తారు. ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే పరిశీలించి. ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాలను వెబ్ సైట్ లో కూడా అభ్యర్థి మెయిల్ కు పంపిస్తారు. ఆఫ్ లైన్ విధానంలో కూడా ఆన్ లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఇందుకు అవకాశం కల్పించారు.
ఈ పరీక్షను గతేడాది డిసెంబర్ 22వ తేదీన నిర్వహించారు. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన ఫైనల్ కీని ప్రకటించారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.