భారతదేశం, జనవరి 28 -- AB Venkateswara Rao : విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటుపడింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫాలో ఏబీవీని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకు మరోమారు సస్పెన్షన్ వేటు పడింది.
ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ కూటమి ప్రభుత్వం క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.
సస్పెన్షన్ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.