భారతదేశం, జూన్ 12 -- 8వ వేతన సంఘం నుండి తమ జీతంలో పెరుగుదల గురించి కలలు కంటున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. కొత్త జీతం జనవరి 1, 2026 నుండి అమలు అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఉద్యోగుల నిరీక్షణ మరికొంత కాలం ఉండబోతోందని చూపిస్తున్నాయి. వేతన సంఘం ఏర్పాటు నుండి దాని అమలు వరకు ప్రక్రియలో చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఇంకా కమిషన్ను ఏర్పాటు చేయలేదు లేదా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)ను కూడా ఖరారు చేయలేదు. జీతం పెంపు ప్రక్రియలో ఆలస్యం కచ్చితంగా ఉందని అర్థమవుతోంది. 8వ వేతన సంఘం ఏర్పాటులో జాప్యానికి అతిపెద్ద కారణం దాని నిబంధనలు ఇంకా ఖరారు చేయకపోవడమే. వేతన సంఘం మొత్తానికి TOR పునాది. కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి ఏ అంశాలపై ఇవ్వాలి? దాని సిఫార్సుల పరిధి ఎంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.