భారతదేశం, జూలై 12 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లు సవరించేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది మొదట్లో ఆమోదం తెలిపింది. కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లకు సంబంధించి 8వ వేతన సంఘం తమ సిఫార్సులను 2025 చివరి నాటికి సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించడం, వేతన సంఘం సిఫారసులను అమలు చేయడం మొదలైనవాటికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
8వ వేతన సంఘం సిఫార్సులు 2027 ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయని, ప్రభుత్వ జీతాలు, పింఛన్లు 30-34 శాతం పెరిగే అవకాశం ఉందని అంబిట్ ఇన్స్టిట్యూష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.