భారతదేశం, జనవరి 26 -- భారతదేశం నేడు గర్వంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం అప్రతిహతంగా దూసుకుపోతున్నాం. రాజ్యాంగం అంటే కేవలం చట్టాల పుస్తకం కాదు.. అది కోట్లాది మంది భారతీయుల ఆశల ఊపిరి, సామాజిక సమానత్వానికి నిలువుటద్దం.
ఈ శుభ సందర్భంలో, మన రాజ్యాంగ శిల్పులు, స్వాతంత్య్ర వీరుల అమూల్యమైన సందేశాలను మరోసారి మననం చేసుకుందాం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కోట్స్తో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పండి.
రాజ్యాంగం ఎంత బాగున్నా, అది అమలు చేసే వారు చెడ్డవారైతే అది చెడ్డదిగా మారుతుంది. కానీ రాజ్యాంగం చెడ్డదైనా, అమలు చేసేవారు మంచివారైతే అది మంచి ఫలితాలనిస్తుంది. హ్యాపీ రిపబ్లిక్ డే
మన ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే కేవలం రాజకీయ స్వేచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.