భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ ఇటీవల రూ. 69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) విలువ చేసే ఎంజీ ఎం9 లగ్జరీ ఎంపీవీని కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తన గ్యారేజీలో కొత్తగా చేరిన ఈ కారుతో (మెటల్ బ్లాక్ ఎక్స్టీరియర్ షేడ్లో) ఫొటోకు ఫోజులిచ్చారు మహదేవన్.
భారతదేశంలో, ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎంపీవీ కేవలం 'ప్రెసిడెన్షియల్ లిమో' ట్రిమ్లో మాత్రమే, మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. దీనిని జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రీమియం రిటైల్ నెట్వర్క్ అయిన 'ఎంజీ సెలెక్ట్' ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఇది దేశంలో ఎంజీ సంస్థ అందిస్తున్న ఐదో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025'లో ఎంజీ ఎం9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఆవిష్కరించారు. ఇది పూర్తిగా ఎలక్ట్రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.