భారతదేశం, జూన్ 16 -- భారత స్టాక్ మార్కెట్లోని మల్టీబ్యాగర్ స్టాక్స్లో హెచ్బీఎల్ ఇంజినీరింగ్ ఒకటి. ఈ స్టాక్ 5ఏళ్లల్లో 4000శాతానికిపైగా పెరిగింది. ఇక ఇప్పుడు, ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నప్పటికీ, హెచ్బీఎల్ ఇంజినీరింగ్ స్టాక్ సోమవారం ట్రేడింగ్ సెషన్లో 5శాతం వృద్ధిచెందింది. ఒక కీలక అప్డేట్ ఉండటం ఇందుకు కారణం.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో మల్టీబ్యాగర్ స్టాక్ అయిన హెచ్బీఎల్ ఇంజినీరింగ్ షేర్లు బీఎస్ఈలో 5.04% పెరిగి రూ. 619.75కు చేరుకున్నాయి. అక్కడి నుంచి కాస్త పడి, ఉదయం 11:30 సమయంలో రూ. 598 వద్ద ట్రేడ్ అవుతోంది.
రెండు ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) అందుకున్నట్లు హెచ్బీఎల్ ఇంజినీరింగ్ వారాంతంలో ప్రకటించడంతో స్టాక్ పెరిగింది.
మొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.